మధిర టౌన్ 7,8 డివిజన్ లో ప్రజాకూటమి తరుపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భట్టివిక్రమార్క గార్కి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్న మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క గారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ మరియు తెలుగుదేశం,సిపిఐ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మధిర టౌన్ 7,8 డివిజన్ లో ప్రజాకూటమి తరుపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భట్టివిక్రమార్క గార్కి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్న మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క గారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ మరియు తెలుగుదేశం,సిపిఐ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here